వార్తలకు తిరిగి వెళ్లండి

నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం బీకేఎంఆర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు.
ఆగస్టు 5 నుంచి పట్టణంలోని వాసవి కమ్యూనిటీ హాల్లో తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

