Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య పరీక్షలు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 05, 2026 3:52 PM తూర్పుగోదావరి General
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య పరీక్షలు - Udayam
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 63 రకాల ఆధునిక వైద్య పరీక్షలను ఉచితంగా అందిస్తున్నారు. పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహన లేక చాలామంది వినియోగించుకోవడం లేదని అధికారులు తెలిపారు. క్షయ, హెచ్‌ఐవీ, మలేరియా, షుగర్‌ తదితర పరీక్షలతో పాటు టీకాలు, మందులు కూడా ఉచితంగా అందిస్తున్నారు. జిల్లాలో అభా కార్డు నమోదును 98 శాతానికి పైగా పూర్తి చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...