Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో ఉచిత బంగారు ఉంగరం పథకం

ధనుష్ రెడ్డి Jul 10, 2026 10:09 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
తమిళనాడులో ఉచిత బంగారు ఉంగరం పథకం - Udayam Digital
తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబర్ 15 నుండి 'తాయ్‌మామన్ తంగ మోతీరం తిట్టం' పథకాన్ని ప్రారంభించనుంది. దీని ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతి శిశువుకు రూ.13,600 విలువైన ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని ఉచితంగా అందజేస్తారు. ఈ పథకం కోసం ఏటా రూ.755.83 కోట్లు కేటాయించారు. తమిళనాడు నివాసితులై ఉండి, ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవించే తల్లులందరూ తగిన నివాస ధృవీకరణ పత్రాలను సమర్పించి ఈ లబ్ధిని పొందవచ్చు.

Comments

G
Loading comments...