వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్కర్నూల్లో 50 ఏళ్లు దాటిన వారికి ఈ నెల 27న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆప్తాల్మిక్ అధికారి బాలాజీ తెలిపారు. జిల్లా ఆరోగ్యశాఖ, అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో పాత కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శిబిరం జరుగుతుంది.
హాజరయ్యేవారు ఆధార్, రేషన్ కార్డులతో పాటు బీపీ, షుగర్ పరీక్షల నివేదికలు తీసుకురావాలని సూచించారు.
Comments
Loading comments...

