వార్తలకు తిరిగి వెళ్లండి
ఉచిత విద్యుత్కు ఎల్నినో బ్రేక్

రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో పెరిగిన ఉక్కపోత కారణంగా గృహజ్యోతి పథకం లబ్ధిదారుల సంఖ్య భారీగా పడిపోయింది. ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం 200 యూనిట్ల పరిమితిని దాటడంతో, జూన్ నెలలో కేవలం ఎన్పీడీసీఎల్ పరిధిలోనే దాదాపు 4 లక్షల మంది ఈ ఉచిత విద్యుత్ పథకానికి దూరమయ్యారు.
ఈ పరిధిలోని మొత్తం 26.54 లక్షల మందికి గాను 22.59 లక్షల మందికి మాత్రమే జీరో బిల్లులు రావడం గమనార్హం.
Comments
Loading comments...