వార్తలకు తిరిగి వెళ్లండి
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉచితంగా ప్రయాణం కల్పించడం లేదని పేర్కొన్నారు.
తానే రూ.12 వేల కోట్లు పొన్నం ప్రభాకర్కు ఇస్తుండటంతో మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Loading comments...

