వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సాయి విద్యాజ్యోతి కార్యక్రమంలో భాగంగా, 50 మంది పేద విద్యార్థులకు మంగళవారం ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి బండి సత్య శివాని తన మొదటి జీతంతో ఈ పుస్తకాలను అందించడం విశేషం.
ఈ సందర్భంగా సాయి ట్రస్ట్ అధ్యక్షుడు విజయ సాయికుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో పేద, అనాథ విద్యార్థులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

