వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామికి నాలుగో విడత చందన సమర్పణ శ్రావణ పౌర్ణమి రోజున కరాళ చందన సమర్పణతో ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 4న బహుళ అష్టమి వరకు ప్రతిరోజూ స్వామివారికి పైపూత, మేలిపూతగా చందనం సమర్పిస్తారు.
ఈ సందర్భంగా ఎలాంటి అలంకారం, వస్త్రధారణ లేకుండా స్వామివారు భక్తులకు దివ్య, విశ్వరూప దర్శనం అనుగ్రహించనున్నారు.
Comments
Loading comments...

