వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు జ్యోతిర్లింగాలు, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దర్శనానికి ఐఆర్సీటీసీ ప్రత్యేక 'భారత్ గౌరవ్' పర్యాటక రైలును ప్రకటించింది. ఈ 9 రాత్రులు, 10 రోజుల యాత్ర ఆగస్టు 17 నుంచి 26 వరకు కొనసాగనుంది.
మహకాళేశ్వర్, ఓంకారేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్తో పాటు ద్వారకాధీశ్ ఆలయాలను సందర్శించవచ్చు. ధర రూ.18,380 నుంచి ప్రారంభమవుతుండగా.. ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
Comments
Loading comments...
