Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొంతగట్టునాగారంలో నిర్మాణానికి శంకుస్థాపన

Follow Udayam on Google
Harika Aug 31, 2026 4:53 PM జనగామ General
బొంతగట్టునాగారంలో  నిర్మాణానికి శంకుస్థాపన - Udayam
బొంతగట్టునాగారం గ్రామంలో VOA, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ పనులకు రూ.22 లక్షలు మంజూరయ్యాయని, నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన పేదలకే అందించాలని, లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. దసరా వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...