వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జంగారెడ్డిగూడెంలోని రాముడు కుంట చెరువు కాలనీలో రూ.32 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించనున్న సామాజిక భవనానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం స్థానిక సీఎస్టీఎస్ డిగ్రీ కళాశాలలో రూ.5 లక్షలతో నిర్మించిన సైకిల్ షెడ్డును ప్రారంభించారు.
Comments
Loading comments...
