వార్తలకు తిరిగి వెళ్లండి
కుత్బుల్లాపూర్ బాల్రెడ్డినగర్లో రూ.67.50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శంకుస్థాపన చేశారు. అనంతరం కాలనీలో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మౌలిక వసతుల అభివృద్ధితో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు.
Comments
Loading comments...

