వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు తూర్పు మాజీ వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్ను నూజివీడు పోలీసులు గుజరాత్లో అరెస్టు చేశారు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ఒక వ్యాపారి కుమారుడిని కిడ్నాప్ చేసి హింసించిన కేసులో ఈ అరెస్టులు జరిగినట్లు తెలిపారు.
కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్న ముస్తఫాను గుజరాత్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

