Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అటవీ అధికారి ఇంట్లో చోరీ

Follow Udayam Digital on Google
భవ్య శ్రీ Jul 29, 2026 7:34 AM కరీంనగర్తెలంగాణ
అటవీ అధికారి ఇంట్లో చోరీ - Udayam Digital
కరీంనగర్‌ రూరల్‌ పరిధిలో అటవీశాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి అద్దె ఇంట్లో రూ.26 లక్షల నగదు చోరీకి గురైంది. ఈ ఘటనలో జడ్పీటీసీ మాజీ సభ్యురాలి భర్త ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. ఇల్లు తాళం వేసి ఉన్న సమయంలో శౌచాలయంలోని డ్రమ్ములో దాచిన నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...