వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యంలో రహదారులు, విద్యుత్, పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేసినా, అటవీశాఖ అనుమతులు లేక అనేక పనులు నిలిచిపోయాయి. రక్షిత అటవీ ప్రాంతాల నిబంధనలే కారణమని అధికారులు తెలిపారు.
లంబసింగి, చెరువులవెనం, వంజంగి తదితర ప్రాంతాల్లో రహదారులు, విద్యుత్ పనులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో గిరిజనులు, పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Loading comments...
