వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేట మండలానికి చెందిన డాక్టర్ జుజ్జరపు క్రాంతికుమార్ తెలంగాణ పోలీసు సీఐడీలో ఫోరెన్సిక్ శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకున్నారు.
పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిన క్రాంతికుమార్ గతేడాది నిర్వహించిన ఎంపిక పరీక్షల్లో విజయం సాధించారు. త్వరలో శిక్షణ పొందనుండగా, ఆయన ఎంపికపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
