వార్తలకు తిరిగి వెళ్లండి
విదేశీ ఉద్యోగాల మోసం

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన దంపతులపై హైదరాబాద్ సీసీఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు. విజయవాడకు చెందిన సౌజన్య, శ్రీనివాస్ బేగంపేటలో కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడ్డారు.
ఒక్కొక్కరి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరారవుతున్న ఈ భార్యాభర్తల బారిన సుమారు 2 వేల మంది వరకు పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...