వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో పసిడి ధరలు నిత్యం మారుతూ వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గురువారం ఉదయం పెరిగిన రేట్లు, సాయంత్రానికి అనూహ్యంగా మారడంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భిన్నమైన పరిస్థితులు కనిపించాయి.
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు మారుతున్న డిమాండ్కు అనుగుణంగా హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్న బంగారం ధరలపై కొనుగోలుదారులు ప్రత్యేక నిఘా పెట్టారు.
Comments
Loading comments...

