Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాదిలో జలప్రళయం

రాజిత దేవి Jul 10, 2026 2:56 AM అల్ ఇండియా 8 viewsabout 1 hour ago
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్‌ కిన్నౌర్ జిల్లా లిప్పా ఖాస్‌లో కొండచరియలు విరిగిపడటంతో రాళ్లతో కూడిన బురద ప్రవాహం పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. ఈ ప్రవాహం స్థానిక వంతెనను తాకుతుండటంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ప్రజలు నదులు, వాగుల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Comments

G
Loading comments...