Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలో ఉధృతంగా వరదలు.. హై అలర్ట్‌

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 14, 2026 4:35 PM ఆల్ ఇండియా జాతీయ
ఒడిశాలో ఉధృతంగా వరదలు.. హై అలర్ట్‌ - Udayam
ఎడతెరిపిలేని వర్షాలతో ఒడిశాలో వరద పరిస్థితి తీవ్రంగా మారింది. భద్రక్‌లో బైతరణి నది ప్రమాదకర స్థాయిని దాటి పలు గ్రామాలను ముంచెత్తింది. బండారిపోఖరిలో ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. మయూర్‌భంజ్‌, బాలాసోర్‌లో బుధబలంగ నది ఉధృతి పెరుగుతోంది. చంపువాలో వరదలకు వంతెన కొట్టుకుపోయింది. ఈ నెల 20న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Comments

G
Loading comments...