వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలో వరద పరిస్థితి ఇంకా విషమంగానే కొనసాగుతోంది. మహానది నీటిమట్టం పెరగడంతో వందల గ్రామాలు జలదిగ్బంధంలో ఉండగా, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ శనివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో వైమానిక సర్వే నిర్వహించనున్నారు.
హిరాకుడ్ జలాశయంలో నీటిమట్టం పెరగడంతో 22 గేట్లు తెరిచి ఉంచారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో 20 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేయగా, భద్రక్ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
Comments
Loading comments...
