Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌లో వరద: గ్రామం క్షణాల్లో ముంచెత్తింది

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 10:00 AM జాతీయంGeneral
నేపాల్‌లో వరద: గ్రామం క్షణాల్లో ముంచెత్తింది - Udayam
నేపాల్‌లోని టిబెట్‌ సరిహద్దు ప్రాంతంలో ఆకస్మిక వరద ఓ నదీ తీర గ్రామాన్ని క్షణాల్లో ముంచెత్తింది. భోటేకోశి, త్రిశూలి నదులు ఉప్పొంగడంతో బురదతో కూడిన వరదనీరు జనావాసాల్లోకి దూసుకెళ్లి ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలను కొట్టుకుపోయింది. ఈ విపత్తులో 392 మంది మృతి చెందగా, 1,400 మందికి పైగా ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...