Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొనసాగుతున్న వరదలు.. 150 మంది మృతి

Follow Udayam on Google
Sai Aug 27, 2026 11:56 AM అమరావతిGeneral
కొనసాగుతున్న వరదలు.. 150 మంది మృతి - Udayam
నేపాల్‌లో భారీ వరదలకు కనీసం 150 మంది మృతి చెందగా, మరో 400 మంది గల్లంతైనట్లు సమాచారం. వరదలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రెస్క్యూ, సహాయక చర్యలు కొనసాగుతున్న వేళ ప్రధాని బాలెన్ షా ప్రజలకు ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. పరిస్థితిని భారత్ నిశితంగా గమనిస్తోంది. బిహార్‌లో వరదల ప్రభావంపై కూడా అప్రమత్తంగా ఉంది.

Comments

G
Loading comments...