వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17న అర్ధరాత్రి 00:01 గంటల నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
దీంతో విశాఖపట్నం సివిల్ ఎన్క్లేవ్ నుంచి కమర్షియల్ విమాన సేవలు నిలిచిపోనుండగా, 'VTZ' కోడ్ భోగాపురానికి బదిలీ కానుంది. విశాఖ ఎయిర్పోర్ట్లో వీఐపీ, రక్షణ విమానాల రాకపోకలు మాత్రం కొనసాగుతాయి.
Comments
Loading comments...
