Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమిత్ షాకు కేజ్రీవాల్ సంధించిన ఐదు సూటి ప్రశ్నలు

స్వాతి రెడ్డి Jul 01, 2026 8:49 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
అమిత్ షాకు కేజ్రీవాల్ సంధించిన ఐదు సూటి ప్రశ్నలు - Udayam Digital
ఢిల్లీలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని ఐదు ప్రశ్నలు సంధించారు. "మీరు ఇప్పటివరకు రామాలయాన్ని ఎందుకు సందర్శించలేదు? మీకు శ్రీరాముడిని దర్శించుకోవాలనిపించడం లేదా? మీకు రాముడి ఆశీస్సులు అవసరం లేదా? అసలు మీరు శ్రీరాముడిని దేవుడిగా భావిస్తున్నారా?" అంటూ ఆయన ప్రశ్నించారు.

Comments

G
Loading comments...