వార్తలకు తిరిగి వెళ్లండి
లక్ష్మీర్ భండార్ పథకంలో భారీ కుంభకోణం

బెంగాల్లో టీఎంసీ హయాంలో జరిగిన లక్ష్మీర్ భండార్ పథకంలో భారీ అక్రమాలు జరిగినట్లు సర్వేలో తేలింది. అర్హత లేని సుమారు 27 లక్షల మంది ఓటర్ల జాబితాలోనే లేరని తేలింది.
ఈ పథకం నిధులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టాయని, చనిపోయిన వారి పేర్ల మీద కూడా మోసపూరితంగా డబ్బులు డ్రా చేశారని బెంగాల్ సీఎం సువేందు అధికారి సంచలన ఆరోపణలు చేశారు.
Comments
Loading comments...