Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకార పరిహారం చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

కిరణ్ కుమార్ Jul 08, 2026 9:02 AM అమరావతి 3 viewsabout 1 hour ago
మత్స్యకార పరిహారం చెక్కులు పంపిణీ చేసిన మంత్రి - Udayam Digital
సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించి, ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెక్కులు అందజేశారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన 63 కేసులను పరిష్కరిస్తూ, వారి పరిహారం కోసం మొత్తం రూ.3.15 కోట్లు మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...