వార్తలకు తిరిగి వెళ్లండి
బోయపాడు తీరంలో చేప పిల్లల మృతి
Vignesh Jun 20, 2026 10:28 AM అనకాపల్లి జిల్లా 1 viewsabout 3 hours ago

అనకాపల్లి జిల్లా నక్కపాడు తీరంలో వేల సంఖ్యలో చేప పిల్లలు శనివారం మృతి చెందాయి. ఒడ్డున చనిపోయి పడి ఉన్న చేపలను చూసిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
వీటి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై మత్స్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు.
Comments
Loading comments...