వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దేశంలో తొలి వర్చువల్ జూ ప్రారంభమైంది. ఈ జూను సీఎం మోహన్ యాదవ్ ప్రారంభించారు.
సుమారు రూ.4.5 కోట్లతో పీపీపీ విధానంలో వీటిని ఏర్పాటు చేశారు. వర్చువల్ సఫారీలో సాంకేతికతతో అడవులు, వన్యప్రాణులను వీక్షించవచ్చు. పిల్లలు, పర్యాటకులకు ప్రకృతి, వన్యప్రాణులపై అవగాహన కల్పించడమే లక్ష్యం.
Comments
Loading comments...

