వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింగ్భట్ల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు తొలిసారిగా బ్యాలెట్ విధానంలో ప్రశాంతంగా జరిగాయి. అధ్యక్షుడిగా అంబటి వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా అంబటి జానకిరాములు, ఉపాధ్యక్షుడిగా అంబటి అంజయ్య ఎన్నికయ్యారు.
గ్రామ చరిత్రలో తొలిసారి జరిగిన ఈ ఎన్నికల్లో నాలుగు తరాల ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనడం విశేషంగా నిలిచింది.
Comments
Loading comments...

