Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోనే తొలి సోషల్ ఆడిట్ గ్రామంగా కానుకుంట

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 02, 2026 6:26 PM సంగారెడ్డిGeneral
రాష్ట్రంలోనే తొలి సోషల్ ఆడిట్ గ్రామంగా కానుకుంట - Udayam
గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామం రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మహిళా సంఘాల సోషల్ ఆడిట్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుందని సీఆర్డీ ఉషారాణి తెలిపారు. గ్రామంలోని 34 మహిళా సంఘాల ఆడిట్ పూర్తి చేసి, ఆ వివరాలను గ్రామసభలో సభ్యులకు వివరించారు. ఈ ప్రక్రియలో గమనించిన అంశాలపై మహిళలకు పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...