వార్తలకు తిరిగి వెళ్లండి
దేశంలో తొలి హైడ్రోజన్ రైలు

భారతీయ రైల్వే హరిత రవాణా దిశగా అడుగులు వేస్తూ హర్యానాలోని జింద్–సోనిపట్ మార్గంలో దేశంలోనే తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ జూలై 17న వర్చువల్గా ప్రారంభించారు.
పది కోచ్లతో రూపొందించిన ఈ రైలు ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణికులను చేరవేస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రైలు సెట్లలో ఒకటిగా నిలవడం విశేషం.
Comments
Loading comments...