Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1,200 కి.మీ. పూర్తి చేసిన భారత్ తొలి హైడ్రోజన్ రైలు

భవేష్ కుమార్ Jul 26, 2026 10:21 AM అల్ ఇండియా about 1 hour ago
1,200 కి.మీ. పూర్తి చేసిన భారత్ తొలి హైడ్రోజన్ రైలు - Udayam Digital
భారత్ తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు 1,200 కి.మీ.కుపైగా ప్రయాణించింది. ఈ రైలు ద్వారా 3,000 లీటర్లకు పైగా డీజిల్ వినియోగాన్ని ఆదా చేసినట్లు అధికారులు తెలిపారు. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ రైలు ఉప ఉత్పత్తిగా నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేయడం విశేషం.

Comments

G
Loading comments...