Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.

హరిక శర్మ Jul 13, 2026 5:17 PM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు. - Udayam Digital
పర్యావరణ హితంగా రూపొందించిన దేశంలోనే మొదటి హైడ్రోజన్ ఇంధన రైలును ప్రధాని నరేంద్ర మోదీ జూలై 17న హర్యానాలో ప్రారంభించనున్నారు. ఈ రైలు జింద్ - సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ రోజుకు 2,600 మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తుంది.

Comments

G
Loading comments...