Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్ తొలి ఏఐ మంత్రిగా భారత సంతతి వ్యక్తి

భవ్య శ్రీ Jul 24, 2026 11:59 AM అల్ ఇండియా about 2 hours ago
బ్రిటన్ తొలి ఏఐ మంత్రిగా భారత సంతతి వ్యక్తి - Udayam Digital
బీహార్‌లో జన్మించిన కనిష్క నారాయణ్ బ్రిటన్ ప్రభుత్వంలో తొలి ఏఐ (కృత్రిమ మేధ) మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముజాఫర్‌పూర్‌కు చెందిన కనిష్క చిన్నతనంలోనే బ్రిటన్‌కు వలసవెళ్లి ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫోర్డ్‌లలో ఉన్నత విద్యను అభ్యసించారు. లేబర్ పార్టీ నాయకుడైన కనిష్క నియామకాన్ని గూగుల్ ఏఐ చీఫ్ డెమిస్ హస్సాబిస్ స్వాగతిస్తూ 'ఎక్స్' వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...