Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండోనేషియాలో ఫెర్రీకి మంటలు.. ఐదుగురు మృతి

Follow Udayam Digital on Google
భవ్య శ్రీ Aug 02, 2026 5:28 PM ఆల్ ఇండియా అంతర్జాతీయ
ఇండోనేషియాలోని మదురా ద్వీపం సమీపంలో ప్రయాణికుల ఫెర్రీలో మంటలు చెలరేగడంతో ఐదుగురు మృతి చెందగా, 41 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో ఫెర్రీలో 271 మంది ఉండగా, 225 మందిని అధికారులు రక్షించారు. సురబయ నుంచి మకాసర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకోగా, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...