Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలాల్లో పశువులు ప్రవేశిస్తే రూ.వెయ్యి ఫైన్

Follow Udayam on Google
Udayam Desk Aug 22, 2026 11:21 PM ఆదిలాబాద్General
పోలాల్లో పశువులు ప్రవేశిస్తే రూ.వెయ్యి ఫైన్ - Udayam
నార్నూర్ మండల కేంద్రంలో పశువులను బయటకు వదిలి సంచరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ బానోత్ కావేరి సూచించారు. పశువులు పొలాల్లోకి వెళ్లి పంటలకు నష్టం కలిగిస్తే రూ.1,000 జరిమానా విధిస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు శనివారం పంచాయతీ కార్మికులతో డప్పుచాటింపు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...