వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపూరు బస్టాండ్ సమీపంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట అనుమతులు లేకుండా చెట్టును నరికిన ఘటనపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు.
కమిషనర్ ఆదేశాలతో ఇంటి యజమాని వేణుగోపాల్కు రూ.2 వేల జరిమానా విధించారు. మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ అనుమతులు లేకుండా చెట్లను నరికితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

