వార్తలకు తిరిగి వెళ్లండి
పల్లె మహిళలకు ఆర్థిక భరోసా

నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా మహిళలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం రూ.5.18 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీనితో గొర్రెలు, కోడిపిల్లల పెంపకం వంటి యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.
ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు కానున్నారు. అధికారులు పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసి, ఈ యూనిట్లను త్వరగా గ్రౌండింగ్ చేయాలని మహిళలు కోరుతున్నారు.
Comments
Loading comments...