వార్తలకు తిరిగి వెళ్లండి
ఫీజు పోరు: హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని మరియు పాత పద్ధతిలోనే రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ లక్డికాపూల్ కలెక్టరేట్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం భారీ మహాధర్నా చేపట్టింది. ఎంపీ ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో వందలాది మంది విద్యార్థులు కలెక్టరేట్ను ముట్టడించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
గడిచిన 18 ఏళ్లుగా విజయవంతంగా సాగుతున్న ఈ సంక్షేమ పథకాన్ని నిర్వీర్యం చేయవద్దని ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...