వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఈఆర్వోలు, సూపర్వైజర్లు తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
డిజిటలైజేషన్, ధ్రువీకరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను గడువులోపు పూర్తి చేసి ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

