వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నాయిగూడెం: రైతులు ఎరువుల కొనుగోలుకు FFS యాప్ను వినియోగించాలని మండల వ్యవసాయ అధికారి ముంజ మహేష్ సూచించారు.
సెప్టెంబర్ 2 నుంచి యాప్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. యూరియాతో పాటు డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్ ఎరువులను ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

