Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఎరువుల కొరత, ధరల పెరుగుదలతో రైతుల ఆందోళన

Rohit Singh Jun 09, 2026 7:10 AM హైదరాబాద్ 4 viewsabout 1 hour ago
ఎరువుల కొరత, ధరల పెరుగుదలతో రైతుల ఆందోళన - Udayam Digital
మార్క్‌ఫెడ్‌ వద్ద యూరియా, డీఏపీ నిల్వలు భారీగా తగ్గడంతో వానకాలం సాగుకు ఎరువుల కొరత ముంచుకొస్తోంది. నాలుగు లక్షల టన్నుల యూరియా బఫర్‌స్టాక్‌కు గానూ కేవలం 2.2 లక్షల టన్నులే అందుబాటులో ఉండటం గమనార్హం. మరోవైపు డీఏపీ నిల్వలు కేవలం 10 వేల టన్నులే ఉన్నాయి. ఇదే సమయంలో కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు భారీగా పెంచడంతో పెట్టుబడి భారం పెరిగి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...