వార్తలకు తిరిగి వెళ్లండి
నాన్న తోడుగా.. బాలిక పట్టుదల

విశాఖకు చెందిన దుర్గాభవాని నరాల బలహీనతతో నడవలేకపోయినా, పదో తరగతిలో 477 మార్కులు సాధించి 'షైనింగ్ స్టార్స్-2026' అవార్డు గెలుచుకుంది. తండ్రి మోసుకెళ్తూ ఆమె చదువుకు తోడుగా నిలిచారు.
ఐఐటీలో ఇంజినీరింగ్ చేయడమే తన లక్ష్యమని, విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించి తన చదువుకు సాయం చేయాలని ఈ సందర్భంగా దుర్గాభవాని కోరింది.
Comments
Loading comments...