వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రిని చంపిన వ్యక్తిపై ఇరవై ఏళ్లుగా పగ పెంచుకున్న కొడుకు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రణాళికాబద్ధంగా హత్య చేశాడు. గుంటూరులో జరిగిన ఈ దారుణ ఘటనలో పోలీసులు పదకొండు మంది నిందితులను అరెస్టు చేశారు.
ఈ ఉదంతానికి సంబంధించి నగరంపాలెం పోలీస్స్టేషన్లో ఇన్ఛార్జి డీఎస్పీ వివరాలు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

