వార్తలకు తిరిగి వెళ్లండి

చింతలపూడి మండలం రేచర్లలో ప్రతిపాదిత బొగ్గు గని ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర DPRను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ప్రభుత్వాలు ఏకపక్షంగా వ్యవహరించడం తగదని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్రెడ్డి అన్నారు.
బొగ్గు ఆధారిత గ్యాస్ ఉత్పత్తి వల్ల పర్యావరణ విధ్వంసం జరుగుతుందని పేర్కొంటూ, ఆ విషయాన్ని దాచిపెడుతున్నారని ఆయన విమర్శించారు.
Comments
Loading comments...

