Back to feed
అకాల వర్షాలతో రైతన్నల కన్నీరు
Ritika Singh May 27, 2026 12:57 PM హైదరాబాద్ 12 viewsabout 5 hours ago

తెలంగాణవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు రైతులను ముంచెత్తాయి. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యం ఈదురు గాలులతో కూడిన వానకు తడిసి ముద్దయింది.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొనుగోళ్లు ఆలస్యం కావడమే తమకు శాపమైందని, చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Loading comments...



