Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా కోసం రైతుల ధర్నా

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:10 AM నిజామాబాద్General
యూరియా కోసం రైతుల ధర్నా - Udayam
గన్నారం పీఏసీఎస్‌ భవనం ముందు యూరియా కోసం రైతులు ధర్నా నిర్వహించారు. యాప్‌ బుకింగ్‌ విధానాన్ని రద్దు చేసి, ప్రతి రైతుకు యూరియా అందించాలని డిమాండ్‌ చేశారు. బుకింగ్‌ ప్రారంభించిన 30 సెకన్లలోనే 900 బస్తాలు బుక్‌ కావడంతో పలువురు రైతులకు యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు యూరియా కొరత సమస్యను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...