వార్తలకు తిరిగి వెళ్లండి

మంథని మండలం కన్నాల శివారులో ఓసీపీ-2 ఓబీ మట్టి వరదతో పంట పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నాట్లు వేసిన సుమారు 30 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు తెలిపారు.
సమస్యను పలుమార్లు సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని రైతులు ఆరోపించారు. ఓబీ మట్టి కాలువల ద్వారా పొలాలు, చెరువుల్లోకి చేరుతోందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

