వార్తలకు తిరిగి వెళ్లండి

కోనరావుపేట మండలం బావుసాయిపేట మూలవాగులో అనుమతులకు మించి ఇసుక తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలతో భూగర్భ జలాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వాగులో భారీ యంత్రాలతో ఇసుక తవ్వడంతో పంట పొలాలకు ముప్పు ఏర్పడుతోందని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
